Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బడంగ్పేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపటబోయే హరితహార కార్యక్రమాన్ని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని బడంగ్పేట మున్సిపాలిటీ కమిషనర్ జి.శ్రీనివాస్రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలు పెంచటానికి పలు మొక్కలను తీసుకు రావటానికి మహేశ్వరంలోని లేమూరులోని నర్సరీలోని వివిధ రకాల మొక్కలను బడంగ్పేట్ మున్సి పాలిటీ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లెలగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీహరి, మీర్పేట మున్సిపాలిటీ కమిషనర్ వసంతలు పరిశీలించారు.