Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
లాలాపేట జయశంకర్ స్టేడియంలో నూతనంగా అంతర్జాతీయ ప్రమాణాలతో పలు క్రీడలకు, ఇతర అనుబంధ కేంద్రాలతో కలిసి రూ.7 కోట్లతో 'ఈతకొలను' నిర్మిస్తు న్నట్టు మంత్రి పద్మారావు తెలిపారు. గురు వారం మంత్రి కార్యాలయంలో కార్పొరేటర్ సరస్వతీ, ఈఈ-జీహెచ్ఎంసీ హరికి షోర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వర లోనే ఈతకొలను అన్ని సౌకర్యాలతో అందు బాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చారు.