Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ, జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్ను బంజారాహీల్స్లోని ఉపముఖ్యమంత్రి నివాసంలో టీఆర్ఎస్ చింతల్ డివిజన్ అధ్యక్షులు మహ్మద్రఫీ వారిని కలిసి పుష్పగుచ్చం అందించి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు శ్రీనివాస్రెడ్డి, ఏరియా కమిటీ సభ్యులు జహంగీర్అలీ, జూవైద్ పాల్గొన్నారు.