Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కూపన్స్, డీల్స్ స్టారర్టప్ రంగాలల్లో రాణించిన గ్రాబాస్ గిఫ్ట్ కార్డు పరిశ్ర మలో అడుగు పెట్టింది. 2020 నాటికి గిఫ్ట్కార్డ్స్ ప్రపంచంలో 40శాతం కుపైగా అధికమించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని ఆ సంస్థ వ్యవ స్థాపకులు, సీఇఓ అశోక్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల మనస్సును గెలుచు కోవడంతో కూపన్స్, డీల్స్ స్టార్టప్ రంగాలలో మా సంస్థను అగ్రస్థానంలో నిలి పారన్నారు. గత అనుభవాలతో గిఫ్ట్ కార్డ్స్ రంగంలో మార్కెట్లోకి అడుగు పెట్టామన్నారు. ఏవియేషన్, బ్యాంకింగ్,కమ్యూనికేషన్తోపాటు వినోదం లాంటి సంస్థలతో తమకు సత్ససంబంధాలున్నాయన్నారు. కూపనింగ్ రంగంలో పూర్తిస్థాయిలో రాణిస్తామనే నమ్మకముందన్నారు. రాబేయే రోజుల్లో గ్రాబాస్ను అగ్రస్థానంలో నిలుపుతామన్నారు.