Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నేడు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 5.30 గంటలకు నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఆధ్వర్యంలో 'నువ్వేమిటో నీ ఆహారం చెబుతుంది' పుస్తకావిష్కరణ సభ జరుగనుంది. ప్రొఫెసర్ దేవరాజు మహారాజు రచించిన ఈ పుస్తకాన్ని ఎస్వీకే ట్రస్టు కార్యదర్శి ఎస్.వినరుకుమార్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఆమంచి నాగేశ్వరావు సభాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. ముఖ్యఅతిథులుగా జేవీవీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్ హాజరుకానున్నారు.