Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుకగా మ్యానిఫెస్టో విడుదల చేశారని దిల్సుఖ్నగర్ రాజీవ్చౌక్ దగ్గర టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు పీచర్ల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ భవానీ ప్రవీణ్కుమార్ల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం నిర్వహించారు.
మలక్పేట :దసరా కానుకగా టీఆర్ఎస్ మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా రూపొందించినందుకు టీఆర్ఎస్ మలక్పేట సీనియర్ నాయకులు వంజరి ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మంచాల శ్రీనివాస్, యాతం నర్సిగ్రావు, శోబి, లక్ష్మణ్, కొండా, మహేష్కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.