Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తార్నాక కార్పొరేటర్ సరస్వతి
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
పెండింగ్లో ఉన్న సీసీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని తార్నాక కార్పొరేటర్ సరస్వతి అధికారులకు సూచించారు. ఎంకేనగర్లో అసంపూర్తిగా ఉన్న సీసీ పనులను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హరి, ఈఈ ఇందిరా, రాము, రమేష్, శ్రీనివాస్, గణేష్, కృష్ణ, శ్రీను, శేఖర్, అధికారులు పాల్గొన్నారు.