Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ-ఓయూ, మేడ్చల్ జిల్లా నేతలు కోరారు. ఓయూ-ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు మాళోత్ రవి, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు పడాల శంకర్లు మాట్లాడుతూ సిలబస్ పూర్తి కాకుండా సెమిస్టర్స్ నిర్వహించటమేంటని ప్రశ్నించారు. పరీక్షలు సిలబస్ అయ్యాకే నిర్వహించాలని రవి, శంకర్లు కోరారు.