Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.14లో శుక్రవారం ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ ప్రచార ర్యాలీని ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ భారతి నాయక్ ఆధ్వర్యంలో బయలుదేరిన ఈ ర్యాలీ వెంకటేశ్వర కాలనీలోని 8 బస్తీల్లో సందర్శించారు. బస్తీలోని ప్రతి ఇంటిని సందర్శించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాములు, చౌహన్బాబా నాయక్, మాజీ కార్పొరేటర్ భారతినాయక్, డివిజన్ అధ్యక్షులు రాందాస్ ర్యాలీలో పాల్గొన్నారు.