Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ప్రపంచ దేశాలు మన దేశ సంస్కృతి సాంప్రదాలను చూసి ముగ్దులైతున్నాయని రా క్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ రామా నాయుడు అన్నారు. పోచారం మున్సిపాల్టీ పరిధిలోని యానంపేటలో గల రాక్వుడ్స్ను శుక్రవారం ఇప్లూ యూనివర్సిటీ ద్వారా కొలం బియా నుంచి ఆంగ్లంలో నైపుణ్యం సాధించిన ఉపాధ్యాయ బృందం పాఠశాలను సందర్శించి ంది. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు బాల్య వయస్సులోనే దేశ సంస్కృతి సాంప్ర దాయాలు అలవరిస్తే మన దేశ గొప్పతనం గురించి తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా కొలంబియా విద్యావిధానంపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక ్టర్ సుబ్రమణ్యం, ప్రిన్సిపాల్ డయాన ఉన్నారు.