Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రియల్పేజ్ ఇండియా తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, 2019లో కంపెనీలో 15-20 శాతం వరకు పనిచేసే సిబ్బందిలో పెరుగుదల ఉంటుందనే అంచనాతో దేశంలో తన విస్తరణా ప్రణాళికలను ప్రకటించింది. రియల్పేజ్ ఇండియా తన హైదరాబాద్ కేంద్రం ద్వారా వెయ్యి మందికిపైగా నిపుణుల బృందంతో ఇంజినీరింగ్ సామర్ధ్యాన్ని, ఆపరేషనల్ మద్దతును, కంటెంట్ సేవలను అందిస్తున్నది.