Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సుల్తాన్బజార్
గోషామహల్కు చెందిన దంత వైద్యుడు మెట్టు శ్రీకాంత్కు ఆరుదైన గౌరవం దక్కింది. ఒకే రోజు 8వేల మంది విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి శాంపిల్స్ సేకరించినందుకుగాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ను పలు రాష్ట్రాలకు చెందిన దంత వైద్య సంఘాల ప్రతినిధులు అభినందించారు.