Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఎన్నికల కమిటీని శుక్రవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మేల్యే మల్లిపెద్ది సుధీర్రెడ్డి నియమించారు. ఘట్కేసర్లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం కమిటీని నియ మించారు.
మేడ్చల్ నియోజకవర్గ ఎన్నికల కమిటీ..
ఎమ్డీ.జహంగీర్, ఘట్కేసర్ ఎంపీపీ బండరి శ్రీనివాస్గౌడ్, కీసర ఎంపీపీ సుజాత, శామిర్పేట ఎంపీపీ చంద్రశేఖర్, ఘట్కేసర్ జెడ్పీటీసీ మంద సంజీ వరెడ్డి, కీసర జెడ్పీటీసీ రమాదేవి, మేడ్చల్ జెడ్పీటీసీ శైలజా హరినాథ్, బి.భాస్కర్ యాదవ్, నందారెడ్డి, ఎస్. సుగుణ, రవిందర్రెడ్డి, సత్యనారాయణ, మేమూరి విష్ణు గౌడ్, వి.పెంటారెడ్డి, ఆర్.మధుకర్రెడ్డి, నల్క యాదగిరి, రెడ్డిశెట్టి శ్రీనివాస్, గడ్డమీది మల్లేష్, అయ్యప్ప, పుష్పమ్మ, సుధాకర్ చారి, జెట్టా శ్రీనివాస్రెడ్డి, చంద్రారెడ్డి, నాయ కపు వెంకటేష్, వెంకట్రెడ్డి, కొండల్రెడ్డి, గొంగోళ స్వామియాదవ్, ఎదగని కృష్ణమూర్తి, డొంకని భిక్షపతి గౌడ్, కొల్తూరు కుమార్, దర్గ దయాకర్రెడ్డి, కొత్త చక్రపా ణి, చెర్ల ఆంజనేయులు, పి.జంగారెడ్డి, ఎన్ మైసయ్యను నియమించారు.
ఘట్కేసర్ మండల కమిటీ...
ఎంపీపీ బండారి శ్రీనివాస్గౌడ్, జెడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, ఘట్కేసర్ మండలాధ్యక్షుడు బోయపెల్లి కొండల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుల కుమార్, ఎఫ్ఏ సీఎస్ చైర్మన్ గొంగోళ స్వామి, కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్రెడ్డి, ఎదుగని కృష్ణమూర్తి, డొంకని భిక్షపతి, లక్ష్మారెడ్డి, వేణుగోపాల్, బైరు రాములుగౌడ్, ఎన్.ర మేష్, మేకల నర్సింగరావు, ఏనుగు సుదర్శన్రెడ్డి, లక్ష్మ య్య, జగన్, మల్లేష్, జంపాల రమేష్, శివకుమార్ను నియమించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.