Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
సంగీతం విశ్వజనీనమని, ఉదాత్తమైన వాద్యఘోశ మనస్సులను తాకుతుందని ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ సుధామ అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలోని కళాదీక్షితులు కళావేదికపై సచ్చిదానంద కళాపీఠం ఆధ్వర్యంలో కీర్తన ఆర్ట్స్ సౌజన్యంతో శుక్రవారం బాలోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలు కీబోర్డు, వేణువు వాద్యాలపై పలికించిన వాదనం బాల గాయణుల దేశ భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. సభాకార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సుధామా మాట్లాడుతూ..బాలల్లో సంగీతం పట్ల ఆసక్తి పెంచితే, వారు మానసికంగా ఒత్తిడి లేకుండా ఎదగగలరని చెప్పారు.