Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చందానగర్
శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసన సభ్యులుగా రెండో సారి ఎన్నికైన ఆరెకపూడి గాంధీని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, వార్డు మెంబర్లతో కలిసి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.