Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
విద్యుత్ మరమ్మతుల కారణంగా పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సరూర్నగర్ డీఈఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. 11 కేవీ సీతారామపురం, 11 కేవీ గణేష్నగర్ ఫీడర్ల పరిధిలో సీతారామపురం, శుభోదయకాలనీ సత్యనగర్, మధర్డైరీ, గణేష్నగర్, తదితర కాలనీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది.