Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధిని ఆకాంక్షించి టీఆర్ఎస్ అభ్య ర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి ఆశీర్వదించి గెలిపించినందుకు అబు ్దల్లాపూర్మెట్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలి పారు. శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని తన నివాసంలో కలిసి ఆయన పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్లాపూర్మెట్ మండల ప్రజలు సంక్షేమ పథ కాలకు ఆకర్షితులై మరొకసారి అభివృద్ధి కోరుకుంటూ ఇబ్రాహీంపట్నం నియో జకవర్గం నుండి గెలిపించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నోముల కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు బబ్బూర్ దేవేందర్ పాల్గొన్నారు.