Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఎల్బీనగర్ నియోజకవర్గానికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని హాస్తినాపురం డివిజన్ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘుమారెడ్డి, శ్రీనివాసులు, మణిపాల్, శ్రీనివాస్రెడ్డి, నాగరాజు, అల్వాల్, అనీల్, బాలకృష్ణ, వెంకట్రామిరెడ్డి, మధుసూదన్రెడ్డి, సుభాష్రెడ్డి, గజేందర్ తదితరులు పాల్గొన్నారు.