Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బోడుప్పల్
మహేశ్వరం నుండి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి బోడుప్పల్ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఆమె నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీ ఉపాద్యక్షులు దానాగళ్ల యాదగిరి, మాజీ వార్డు సభ్యులు చీరా నర్సింహ్మ, శ్రీరాములు కలిసిన వారిలో ఉన్నారు.