Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బోడుప్పల్
మాజీ మంత్రి సనత్నగర్ శాసన సభ్యుడిగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్కు బోడుప్పల్ టీఆర్ఎస్ నేతలు శుక్రవారం నాడు ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీవార్డు సభ్యులు రాసాల వెంకటేష్ యాదవ్, సాయిని అమృతం, కె.నర్సింహ్మ, బద్దుల సత్యానారాయణ, శివ, పోతుల మల్లేష్, వల్లపు ఐలేష్ యాదవ్, పడతం లోకేష్, పులకండ్ల వెంకట్ రెడ్డి, కె.రాంచందర్ యాదవ్ పాల్గొన్నారు.