Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బోడుప్పల్/మేడ్చల్
ఇటీవల జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో మేడ్చల్ నుండి శాసన సభకు ఎన్నికైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు చామకూర మల్లారెడ్డి పార్లమెంట్ సభ్యుని పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్కు అందచేసినట్టు ఆయన తెలిపారు. 2014 ఏప్రిల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ నుండి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన మల్లారెడ్డి 2018 తెలంగాణ శాసన సభ ఎన్నికలలో మేడ్చల్ నుండి శాసన సభకు రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.