Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జగద్గిరిగుట్ట: చింతల్ సబ్ డివిజన్ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఫీడర్ల మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు సబ్స్టేషన్ ఏఈ సీహెచ్.వెంకట్రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ ఉండని ప్రాంతాలు భగత్సింగ్నగర్, చంద్రానగర్, విజయనగర్, మారుతినగర్ అని తెలిపారు.