Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఘట్కేసర్
ఘట్కేసర్లో ఈ నెల 20న జరిగిన గట్టు మైసమ్మ జాతరలో భక్తులు హుండీలో వేసిన కానుకల లెక్కింపు మంగళవారం నిర్వహించారు. హుండీలో రూ.1,62,812 ఉన్నట్టు తెలిపారు. ఈ లెక్కింపు మండల పరిషత్ కార్యాలయ మహిళ మండల్లో జరిగింది.
ఈ డబ్బులను ఆలయ అభివృద్ధి కోసం వినియోగించనున్నట్టు ఈవో భాగ్యలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో దాసు, నర్సింగారావు, హరిశంకర్, ఆలయ పూజారిలు తదితరులు పాల్గొన్నారు.