Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అల్వాల్ / సికింద్రాబాద్
అల్వాల్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, జలమండలి, విద్యుత్, పోలీస్ అధికారులు తదితరులు హాజయ్యారు. కార్పొరేటర్ సబిత, అనిల్, కిషోర్, రాజేంద్ర నాథ్, జోనల్ కమిషనర్ శంకరయ్య, ఎస్సీ శరత్ బాబు, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, ఆర్డీవో మధుసూదనరావు, సరళ ప్రదీప్రావు, గోవర్ధన్ జలమండలి అధికారులు శ్రీధర్రెడ్డి, రజిని యాదగిరి, అనిల్, రాజ్ మహేష్, మాధవి, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.