Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అడిక్మెట్
సీసీ కెమెరాలతో నేరాలు అదుపులో ఉంటాయని నల్లకుంట ఇన్ స్పెక్టర్ మురళీధరన్ అన్నారు. డివిజన్లోని పద్మ కాలనీలో ఏర్పాటు చేసిన 'మేముసైతం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్త్తీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కాలనీవాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వీరశేఖర్, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.