Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఈనెల 16న 'జాబ్ మేళా' నిర్వహిస్తున్న నిర్వాహకుడు సివి.రామన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేళాలో 36 సంస్థలు పాల్గొంటాయని, నిరుద్యోగులు సద్విని యోగం చేసుకోవాలని ఆయన కోరారు.