Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన శేరి సుభాష్ రెడ్డికి ఫీర్జాదిగూడ మున్సిపల్కు చెందిన టీఆర్ఎస్ నాయకురాలు శేరి సవితా రెడ్డి ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారుణాకర్ రెడ్డి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.