Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైద్రాబాద్
పదోతరగతి ఫలితాల్లో కారుణ్య మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. 100 శాతం ఉత్తీర్ణ త సాధిచి,విజయ కేేతనం ఏగరవేసినట్టు కారుణ్య మోడల్ స్కూల్ కరస్పడెంట్ ఇ.జె. వి లారెన్స్ తెలిపారు. మంగ ళవారం ఫీర్జాదిగూడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాటా ్లడుతూ అన్ని రకాల సౌకర్యాలతో అతితక్కువ ఫీజు లతో..ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అంది స్తూ, ఉత్తమ ఫలితాలు సాదిస్తున్నట్టు తెలిపారు. ఉత్తీర్ణతకు కృషి చేసిన ఉపాధ్యా యులను, పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అబినందించారు.