Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
కాప్రా సర్కిల్ పరిధిలోని హనుమాన్నగర్, కాప్రా చెరువు పరిసర ప్రాంతాల్లో అనుమతిలేని ప్రహారీ గోడలు, పెన్షింగ్లను కూల్చివే సినట్టు చామని కాప్రా ఏసీపీ గణేష్ పేర్కొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు, రోడ్లను కబ్జా చేసి పెన్సింగ్ను ఏర్పాటు చేశారని వాటిపై ఫిర్యాదు రాగానే తొలగిస్తున్నామని చెప్పారు.
కాప్రా చెరువు వద్ద కూడా పెన్సింగ్ను ఏర్పాటుచేశారని వాటిని తొలగించామని తెలిపారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. కార్యక్రమంలో టీపీఎస్ అశోక్కుమార్, సిబ్బంది గంగాధర్, రాజు, సతీష్ పాల్గొన్నారు.