Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సికింద్రాబాద్ / నేరేడ్మెట్
ఎండకాలంలో వేడి తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా మంగళవారం ఓల్డ్ అల్వాల్లో రియల్ ఎస్టెట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్రెడ్డి, సంతోష్గౌడ్, నవీన్రెడ్డి, తెలంగాణ సత్యనారాయణ, మల్లికార్జున్గౌడ్, నారాయణ, కిరణ్గౌడ్, బాల్రెడ్డి, సురేందర్రెడ్డి, మల్లారెడ్డి, బస్మరాజు, రమేష్లు పాల్గొన్నారు.