Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
జలమండలి టీఎన్జీవో(తెలంగాణ నాన్గెజిటెడ్ ఆఫీసర్ యూనియర్) కమిటీని బుధవారం ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం.మహేశ్కుమార్, కార్యదర్శిగా టి. రజినీకాంత్, ఉపాధ్యక్షులుగా టి.అజరుసింగ్, ఎస్.నవీన్కుమార్, అంకిత్భాతగార్, కోశా ధికారిగా భరతకుమార్, పబ్లిసిటీ సెక్రెటరీగా అశ్విన్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా వెంకటేశ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా బాలసుబ్రమణ్యం, శ్రీదేవి, అనీశ్గౌడ్, గోపీకృష్ణ, విజయసాగర్లను 137 మంది టీఎన్జీవో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు ఎలక్షన్ అధికారిగా ఒమర్ఖాన్ వ్యవహరించారు. ఈ కమిటీ ఈ ఏడాది నుంచి 2022 వరకు కొనసాగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.