Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ కామర్స్ అండ్ ఇండిస్టీస్, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఎలక్ట్రికల్ వెహికల్ సమ్మిట్ను నగరంలోని పార్క్ హయత్లో నిర్వహిం చింది. ప్రత్యేక అతిధిగా హాజరైన రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం, పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ఎలక్ట్రానిక్ సంస్థలు ఆ దిశగా అడుగులు వేసి పర్యావరణానికి హాని చేయని ప్రయాణానికి అనుకూలమైన వాహనాలను రూపొందిం చాలని కోరారు. ఎలక్ట్రానిక్ రూపంలో దిగ్గజ కంపెనీలతో పాటు టీఎస్ ఆర్టీసీ, టీఎస్పీ డీసీఎల్, పలు సంస్థలు పాల్గొన్నారు.