Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ జనతా నగర్లో ఉప్పు నీటి సమస్య ఉందని స్థానికులు మూసాపేట్ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాల్, ఎఈ పవన్, శ్రీనివాస్, విష్ణు, తుకారాం, రాజు, శివరాజ్ యాదవ్, అక్బర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.