Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు దేవగారి రాజేందర్రెడ్డి
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదును సద్వినియోగం చేసుకోవాలని సుభాష్నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు దేవగారి రాజేందర్రెడ్డి తెలిపారు. సుభాష్నగర్ డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని అత్యధిక సభ్యత్వ నమోదు జరిపి మొదటి స్థానంలో నిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారంతో సభ్యత్వ నమోదు కార్యాక్రమం ముగుస్తుంనందున అవసరమైనవారందరూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని వివరించారు.