Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం జుబ్లీహిల్స్లో ఉన్న ఆయన నివాసంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డిని హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి కలసి పుష్పగుఛ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట హయత్నగర్ టీఆర్ఎస్ నాయకులు గుడాల మల్లేశ్, స్కైలాబ్, వెంకటేశ్, భాస్కర్, సాగర్, సుమన్, చంటి తదితరులు ఉన్నారు.