Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సికింద్రాబాద్
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సూపర్ సిక్స్ జాయింట్ ఇస్టాలేషన్ సెర్మొని పంజాబ్ కమ్యూనిటీ హాల్లో గురువారం జరిగింది. అనంతరం కొత్త అధ్యక్షులను ఎన్నుకున్నారు. వీరిలో లయన్ దుర్గవాణి, సురభి, లయన్ దీపక్ భట్టాచార్య, లయన్ విద్యాసాగర్రెడ్డి, రజ్వంత్సింగ్, గులాటి హర్జిత్సింగ్, లక్ష్మణ్రావు, రణ దీప్ఖుమార్, రాహుల్టల్లా, శ్రీనివాస్రెడ్డి, నాగరాజు,అమర్నాథ్ పాల్గొన్నారు.