Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన లభిస్తోందని సభ్యత్వ నమోదు గోషామహల్ ఇన్చార్జి వెంకటేష్ గౌడ్ అన్నారు. గురువారం కోఠిలో సభ్యత్వ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. రోజురోజుకూ టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆర్వీ మహేందర్కుమార్, సంతోష్గుప్తా, వినోద్కుమార్, దిలీప్ఘనాటే మహిళలు తదితరులు పాల్గొన్నారు.