Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సికింద్రాబాద్
అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తానని సీతాఫల్మండి కార్పొరేటర్ సామలహేమ అన్నారు. గురువారం అంగన్ వాడీ కార్యకర ్తలతో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్లలో ఉన్న సమస్యలను అడిగితెలుసు కున్నారు. గర్భిణులు కూర్చుని తినేందుకు కుర్చీలు, న్యూ అశోక్నగర్లో కమ్యూనిటీ హాల్స్ ఉన్నా అంగన్వాడీ భవనానికి స్థలం ఏర్పాటు చేసి నిర్మిస్తామని ఆమె తెలిపారు.