Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మారెడ్పల్లి:
సబ్జిమండిలోని నల్ల పోచమ్మ దేవి, మహాంకాళి దేవి బోనాల సీడీ, పోస్టర్ ల ఆవిష్కరణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం మారెడ్పల్లిలో ఆయన ఇంటి వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పూజకమిటీ అధ్యక్షులు అవుట్ శెట్టి శ్యాంసుందర్, ఉపాధ్యక్షులు గుడుమని అశోక్ కుమార్, గాండ్ల నిరంజన్ బాబు, నందకిషోర్, అల్లి దశరథ్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ పద్మారావు, సలహాదారులు జ్ఞానేశ్వర్, కట్ట నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.