Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఆధునిక సాంప్రదాయ మేళవింపు కలగలిపిన ట్రెండ్జ్ వస్త్ర ప్రదర్శన బంజారాహిల్స్ తాజ్కృష్ణాలో కొలువుదీరింది. ఈ ప్రదర్శనను సామాజిక వేత్త అనన్య సిమ్లాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని అనేక నగారాల మహిళలు వ్యాపారవేత్తలు, డిజైనర్లలు ఓకే వేదికలో ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు శాంతి మాట్లాడుతూ ఈ నెల 20 వరకూ కొనసాగుతున్న ప్రదర్శనలో 70స్టాల్స్లో లేహంగాస్, డిజైనర్ చీరలు, జ్యూవెలరీ వంటి 50వేలకు పైగా ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచామన్నారు.