Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
యాదయ్య కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్ కళాశాలలో 2005-06 సంవత్సరంలో బీఈడీ చదివిన విద్యార్థులు ఆదివారం వల్లాభారుపటేల్ నగర్లోని ఏవీఎం హైస్కూల్లో పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెట్ శ్రీనివాస్ హాజరు కాగా విద్యార్థులంతా ఆయన్ని ఘనంగా సన్మానించారు.