Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
వనస్థలిపురం సుష్మా చౌరస్తా సమీపంలో ఉన్న డీమార్ట్లో చోటుచేసుకున్న ఘటనలో ప్రాణాలు కొ ల్పోయిన ఇంటర్ విధ్యార్థి సతీష్నాయక్ మృతికి కా రకులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా నాయకులు కీసరి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం డిమార్ట్ వద్దకు చేరుకుని ఘటన జ రిగిన తీరును సీపీఎం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మా ట్లాడుతూ.. దొంగతనం నేపంతో జరిగిన ఘ టనలో సతీష్నాయక్ మరణం ఆకుంటుంబానికి కొ లుకోలేని నష్టం చేకూర్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కారకులైన వారిని డీిమార్ట్ సెక్యూరిటీ సి బ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఎల్బీనగర్ సర్కిల్ కార్య దర్శి ఆలేటి ఎల్లయ్య మాట్లాడుతూ.. నిరుపేద కు టుంబానికి చెందిన సతీష్ కుటుంబ సభ్యులకు పో లీసులే తగిన న్యాయం చేయాలన్నారు. ఘటనపై పూ ర్తి స్థాయిలో విచారణ జరిపి కారకులైన వారిపై చ ర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ల ేని యెడల సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామని హె చ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సరూర్నగర్ సర్కిల్ కన్వీనర్ మల్లేపాక వీరయ్య, వెంకన్న పాల్గొన్నారు.