Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్పేట్
సీఎం టీ10లో లీగ్ టోర్నమెంట్లో సౌత్జోన్ ఆర్టీఓ కానిస్టేబుల్ డి. కళ్యాణ్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను కై వసం చేసుకున్నారు. ముఖ్యమంత్రి జన్మదినం సం దర్భంగా నిర్వహించిన టీ10 లీ గల్ టో ర్నమెంట్లో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ కౌవసం చేసుకున్నారు.రవాణ శాఖ జాయింట్ కమిషనర్ పాండురంగా నాయక్ అభి నందించారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ సౌత్జోన్ ఆర్టీఓ జి.సధానందం, సెంట్రల్ జోన్ అర్టీఓ రామ చంద్రం పాల్గొన్నారు.