Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
బరోడాలో నిర్వహించిన నేషనల్ మాస్టర్స్ గేమ్స్ బ్యాడ్మింటన్లో తెలంగాణ జట్టు కాంస్యం సాధించింది. తెలంగాణ జట్టు తరపున ముప్పాల వేణు, జ్ఞానప్రసాద్లు పాల్గొన్నారు. వీరు గుజరాత్ జట్టుపై విజయం సాధించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన క్రీడాకారులను తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ జనరల్ సెక్రటరీ ప్రభాకర్రావు ఆల్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ కన్వీనర్ సంజరులు క్రీడాకారులను అభినందించారు. రానున్న రోజులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.