Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని జూలై 2018న అమలు చేయకుండా, నివేదిక కోసం డిసెంబర్ 20 20 వరకూ కాలం గడువును పెంచుతూ ఉత్త ర్వులు జారీ చేయడాన్ని యూటీఎఫ్ హయ త్నగర్ మండల కమిటీ తీవ్రంగా ఖం డిస్తున్నట్టు మండలాధ్యక్ష,కార్యదర్శులు శ్రీశైలం, శ్రీనివాస్లు ఓ ప్రకటనలో తెలి పారు. వెంటనే ప్రభుత్వ ఇచ్చిన జీవోను ఉప సంహరించుకోవాలన్నారు. 45శాతం ఫిట్ మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని కోరు తున్నారు. ఇప్పటికైనా అన్ని ఐఖ్య ఉపా ధ్యాయ పెన్షనర్ల సంఘాలు ఉద్య మించి ప్రభుత్వం నుంచి న్యాయమైన పీ ఆర్సీ, ముఖ్యమంత్రి ఇచ్చిన ఉపా ధ్యాయులకు ఇచ్చిన ఇతర హామీలను అమలు చేసి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిల బెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.