Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ పంచా యతీ కార్మికులకు పెంచిన జీతం రూ.8,500ల జీతం వెంటనే అమలు చేయాలని హయ త్నగర్ సీఐటీయూ నాయకులు ఎంపీ డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్టిపర్పస్ విధా నాన్ని రద్దు చేసి, జీవోనెంబర్ 51ని సవరిం చాలన్నారు. ప్రతి కార్మికుడికి ఇవ్వాల్సిన బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలను అందజే యాలన్నారు. ఈ కార్యక్రమంలో పెంటమ్మ, యాదమ్మ, కవిత, మణెమ్మ, అనిత, భిక్షపతి, మల్లమ్మ, ఎల్లమ్మ పాల్గొన్నారు.