Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివే విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అం దిస్తున్నందుకు హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అంతర్జాతీయ ప్రామాణిక సంస్థగా గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ డా క్టర్ రా జారాం తెలిపారు. అధ్యాపకులు, పరి శోధన, అభివృద్ధి కలసి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, మౌ లిక సౌకర్యాలు, నాణ్యమైన విద్య తది తర అం శాల ఆధారంగా హిమ్ ఇం టర్నేషనల్ సర్టి ఫికేట్ ప్రయివేట్ లిమిటెడ్ వారు ధృవీ కరించిన సర్టిఫికేట్ను రాష్ట్ర విద్యా కమి షనర్ నవీన్ మి ట్టల్ చేతుల మీదుగా సో మవారం కళాశాల ప్రిన్సిపాల్ అందుకున్నట్టు తెలిపారు. త్వరలో నిర్వ హించబోయే న్యాక్ గు ర్తింపునకు ఇది ఉపయోగపడుతుందని ఆ యన తెలి పారు. ఈ కార్యక్రమంలో తెల ంగాణ కళాశాల విద్య విద్యాత్మిక మార్గదర్శి బాలబాస్కర్, కో ఆర్డినేటర్ కృష్ణ పాల్గొన్నారు.