Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిరుపేదలకు లబ్ది చేకుతోందని బిఎన్రెడ్డినగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరధిలోని బిఎన్రెడ్డినగర్ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్పార్టీ జనరల్ సెక్రెటరీ అరుణ్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరై య్యారు. పేద, మధ్యతరగతి వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకున్న చోరువ ఎంతో స్పూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు ఇంద్రారెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు కొంగరి మహేష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు కిషన్నాయక్, అనిల్కుమార్చౌదరి, బుచ్చిరెడ్డి, ఉమేష్గౌడ్, సందీప్రెడ్డి, అశోక్రెడ్డి, సక్కుబారు, లత, ఆదిలక్ష్మి, సుశిల, మహేందర్రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు