Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ నగరపాలక సంస్థ భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన క్యాలెండర్ను మంగళవారం టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జి రాంబాబు ఆవిష్కరించారు.ఈ సంద ర్భంగా అయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభు త్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయం తగా పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్ర మంలో టీఆర్ఎస్కేవీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య, బోడు ప్పల్ అధ్యక్షులు ఎక్కిరాల లక్ష్మీనర్సయ్య, ప్రధా నకార్యదర్శి జడ శ్రీనివాస్, నాయకులు వెంకట్ రత్నం, బీ.కొండయ్య, కె.అంజయ్య, ఎం.శ్రీను, వి.శ్రీను,శ్రీనివాస్గౌడ్, వెంకటసుబ్బారావు, పెద్దకోండల్రావు, సాయి పాల్గొన్నారు.