Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ జర్నలిస్టు స్వామి పొన్నాల గౌరీశంకర్
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
రాష్ట్రంలో అర్హత కలిగిన జర్నలిస్టు లందరికి ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మంజూరు చేయా లని ఈనెల 20 నుంచి 25వరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించాలని, సీనియర్ జర్నలిస్టులు స్వామిపొన్నాల గౌరీశం కర్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ. .ఎలాం టి ఆంక్షలు లేకుండా హెల్త్ కార్డులు ఆరోగ్య శ్రీ పరిధిలో అన్ని ప్రభుత్వ ప్రయివేటు ఆస్పత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమ స్యల పరిష్కారం కోసం మూడు దఫాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీ ల్దార్లకు వినతి పత్రాలు సమర్పించా మన్నారు.ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టా మని అన్నారు. జర్నలిస్టులందరు ఈ కార్యక్ర మంలో భాగస్వాములవ్వాలన్నారు.